Header Banner

అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైకాపా... మంత్రి విమర్శ!

  Sun Jun 15, 2025 19:47        Politics

పొదిలిలో వైకాపా నేతలు చేసిన ర్యాలీకి.. వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎవరైనా వస్తే తొక్కిపడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు. వైకాపా కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలి. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి. జగన్ పదవీకాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ప్రజాసమస్యలు ప్రస్తావించరు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని జగన్ అసత్యాలు చెబుతున్నారు. నేర ప్రవృత్తిని వైకాపా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తోంది. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోం" అని మంత్రి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీజరిమానాలు ఎవరు కడతారుఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #tdp #kolusu #pardasaradhi #ysrcp #jagan #nara